అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Spread the love

అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలోని MCM ఫంక్షన్ హాల్ లో మర్పల్లి మండలానికి చెందిన 1471 మంది లబ్ధిదారులకు మంజురైన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి చేశారు.

▪️పేద ప్రజలకు తోడుగా ఆసరాగా నిలుస్తూ… వృద్ధాప్య మరియు వితంతులకు 2016/-, వికలాంగులకు 3016/- రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page