సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరసంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని డాక్టర్ గోపీనాథ్ అన్నారు. ఖమ్మం వైరా రోడ్ లోని సితార హోటల్ లోని ముహమ్మద్ ఇల్యాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా…
సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ సమావేశ మందిరంలో ఎఇఓ లు, సిసిఎల్ఏ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎన్నికల కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ…
కర్ణాటకలో విజయం ప్రజాస్వామ్య విజయం – దేవదాస్ చిట్యాల సాక్షిత ప్రతినిధి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజాస్వామ్య విజయమని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిపోకల దేవదాసు అన్నారు.కర్ణాటక లో రాష్ట్రములో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం…
మిత్రులారా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.అదాని మోదీ ల స్నేహం గురించి రాహుల్ గాంధీ అడిగితే సమాధానం లేకుండా రాహుల్ గాంధీ పై కేసులు పెట్టి లోక్ సభ సభ్యత్వంను రద్దుచేస్తున్నామని ప్రకటించారు ఈ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు గా మారింది.రాబోయే…
From monarchy to democracy రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర…
It has been 75 years since the transition from monarchy to democracy సాక్షిత : రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలో కి అడుగు పెట్టి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ…