ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది

Spread the love

మిత్రులారా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.అదాని మోదీ ల స్నేహం గురించి రాహుల్ గాంధీ అడిగితే సమాధానం లేకుండా రాహుల్ గాంధీ పై కేసులు పెట్టి లోక్ సభ సభ్యత్వంను రద్దుచేస్తున్నామని ప్రకటించారు ఈ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు గా మారింది.రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి మంగళం పాడాలి అని పిలుపిచ్చారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అంబటి పుష్పరాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page