కర్ణాటకలో విజయం ప్రజాస్వామ్య విజయం – దేవదాస్

Spread the love

కర్ణాటకలో విజయం ప్రజాస్వామ్య విజయం – దేవదాస్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజాస్వామ్య విజయమని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
పోకల దేవదాసు అన్నారు.
కర్ణాటక లో రాష్ట్రములో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి
పోకల దేవదాస్ అధ్వర్యంలో టాపాకాయలు కాల్చి, ఆనందంతో స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పోకల యేసు రత్నం, బోడ శ్రీను, పాల శివ, జంపాల వెంకన్న, ముప్పా ముత్తిరెడ్డి, ఎస్.కె ఫరీద్, ఎస్కే జావిద్, పిల్లి నగేష్, పాల మోషే, రైల్వే మల్లేష్, జిట్టా శ్రీకాంత్, ఎండి అన్వర్, బిక్షం, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page