Congress party is taking a step towards victory...Ranjith Reddy's victory is certain జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్పల్లి: చేవెళ్ల పార్లమెంట్…
శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి..,…… ఈ…
సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…
సర్వేపల్లి లో సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు అయింది” “సోమిరెడ్డిని 5వ సారి ఓడించి ఘనంగా వీడ్కోలు పలకనున్న సర్వేపల్లి ప్రజలు” జరిగే ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”మంత్రి కాకాణి కి బ్రహ్మరథం పట్టిన పొదలకూరు గ్రామప్రజలు” “కె ఆర్…
రామ-లక్ష్మణులుగా ఉంటాండబుల్ షూటర్లుగా పనిచేస్తాంకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం..పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనిమెదక్…
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలుసాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ…
కొడంగల్ లో ఓడి మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు…. హుజురాబాద్ లో ఓడిన ఈటెల మల్కాజిగిరిలో గెలిచినా చేసేది ఏమీ లేదు…మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం… బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…
17 ఏళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం చేసిన పార్టీ బిఆర్ఎస్…. అర్చకుల బాగు కోరే నాయకుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..* జీహెచ్ఎంసీ లో అత్యధిక దూప దీప నైవేద్యాలు అందుకుంటున్న పురోహితులం మనమే : ధూపదీప నైవేద్య సంఘం అర్చకులు…..…
132- జీడిమెట్ల డివిజన్ న్యూ వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మించిన విజయగణపతి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టిన ప్రతి…