ఈనెల 13వ,తేదీ బుధవారం అయిజలో నేరుగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.అయిజ పోలీస్టేషన్ లో ఆ రోజు అందుబాటులో ఉండనున్న గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ కు వివిధ రకాల సమస్యలు ఉన్న వ్యక్తులు నేరుగా…
మీచౌంగ్ తుఫ్ఫాన్ ప్రభావం వలన నీటమునిగిన బాపట్ల పట్టణంలోని 3 వార్డు లోతట్టు ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి…
ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న *మంచిర్యాల ఎమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల…
అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం ‘విశాఖ వందనం’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధం అన్ని సమకూర్చుకున్న తర్వాతే ముహూర్తం ఖరారైంది వైవీ సుబ్బారెడ్డి
గల్లీ గల్లీ వార్ద వార్డ MLA పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ మున్సిపల్ లో 1-నుండి 18 వరకు ,ప్రజలతో ముఖాముఖి పర్యటన కార్యక్రమం ,పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనలు
A.Basaiah TandurVikarabad Dist గల్లీ గల్లీ వార్ద వార్డ MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారి తాండూర్ మున్సిపల్ లో 1-నుండి 18 వరకు ,ప్రజలతో ముఖాముఖి పర్యటన కార్యక్రమం ,పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనలు చేయడం జరిగింది .================≠===వికారాబాద్…
నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్” ఎన్టీఆర్ జిల్లా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్’ అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గొల్లపూడిలో…
ప్రజలతో మమేకము అయ్యేందుకుjust gap Boss is backప్రేమ ఆప్యాయతతో పలకరించేందుకుగడప గడపకు మన ప్రభుత్వం పేదల ఆర్థికాభివృధే ప్రభుత్వ లక్ష్యం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు ఉలవపాడు మండలంలో…
చిత్రే గడ్డ శివాలయం స్థలం కబ్జాకు వ్యతిరేకంగా బిజెపి నేతలు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా సికింద్రాబాద్ సాక్షిత : ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో చిత్రే గడ్డ శివాలయం స్థలం కబ్జాకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు స్థానిక ప్రజలతో కలిసి…
Public representatives along with the people ప్రజలతో పాటే ప్రజా ప్రతినిధులు భారత రాష్ట్ర సమితి సభకు బస్సుల్లో బయల్దేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మరిపెడ బి.ఆర్.ఎస్ సభ బస్సులో ప్రయాణిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మహబూబాబాద్…
26-12-2022 Samyukta Collector talking to people on phone during Dial Your Collector programme. 26-12-2022 డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజలతో ఫోన్ లో మాట్లాడుతున్న సంయుక్త కలెక్టర్.