ప్రజలతో మమేకము అయ్యేందుకు

Spread the love

ప్రజలతో మమేకము అయ్యేందుకు
just gap Boss is back
ప్రేమ ఆప్యాయతతో పలకరించేందుకు
గడప గడపకు మన ప్రభుత్వం

పేదల ఆర్థికాభివృధే ప్రభుత్వ లక్ష్యం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి .

గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు ఉలవపాడు మండలంలో భీమవరం సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చెరగని చిరునవ్వు తరగని ఆప్యాయతతో ప్రతి గడప తిరుగుతూ ముందుకు సాగుతున్న మానుగుంట… పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృధే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్షమని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రతి గడప తిరుగుతూ వాళ్లతో ఆప్యాయతగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ గడప గడపకు తిరుగుతూ ముందుకు సాగినారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లిన మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడడమే కాకుండా, మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని, మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రావాలి…. మహీధర్ రెడ్డి కావాలి…. అంటూ మేము అందరం అండగా ఉంటామని తెలిపినారు .

ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల అధికారులు. గ్రామ సచివాలయ సిబ్బంది. వైఎస్సార్సీపీ ఉలవపాడు మండల ఎంపీపీ. వాయల మస్తానమ్మ , వైఎస్ ఎంపీపీ .సయ్యద్ ఫజల్, జడ్పిటిసి. అరుణమ్మ. భీమవరం సర్పంచ్ మేడిద రాజమ్మ, ఎంపిటిసి. దాసరి రమణయ్య , ఉలవపాడు మండల jcs కన్వీనర్ వెలిచెర్ల ధనకోటి, ఉలవపాడు మండల కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమకుర్తి కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్.మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారు నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page