ప్రజలతో పాటే ప్రజా ప్రతినిధులు

Spread the love

Public representatives along with the people

ప్రజలతో పాటే ప్రజా ప్రతినిధులు

భారత రాష్ట్ర సమితి సభకు బస్సుల్లో బయల్దేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

మరిపెడ బి.ఆర్.ఎస్ సభ బస్సులో ప్రయాణిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్

మహబూబాబాద్ జిల్లా,

ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఏకం అయ్యారు. దేశం కోసం, భారత దేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ గారు నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు జిల్లాల నుంచి ప్రారంభం అయ్యారు.

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ నుంచి బిఆర్ఎస్ సభకు బయల్దేరిన బస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, రాష్ట్ర రహదారుల అభివృద్ది సంస్థ మెట్టు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయాణం చేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page