ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

BJP leaders who intensified the campaign కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై…

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

Top leaders of BJP who increased aggression in Telangana హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు…

కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…

రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి…

మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొమధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు…

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై వ్యతిరేక భావన ఉండేదని, దానిని తొలగించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పెద్దపాడులో ఆయన క్యాంపు కార్యాలయంలో…

వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.. అనంతరం వికలాంగులకు…

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహారించుకోవాలి – గూడూరి ఎరిక్షన్ బాబు

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహారించుకోవాలి, కరెంటు కోతలను తగ్గించాలి – గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగగొండపాలెం పట్టణంలోని 132/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం…

పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం

పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు పాన్…

You cannot copy content of this page