పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు పాన్…
పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా… BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో BJP కేంద్ర ప్రభుత్వం పెంచిన…
పెంచిన గ్యాస్ ధరలను ఉప సంహరించాల్సిందే.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత : *వంట గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర…
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి – 124 డివిజన్ మహిళలు నిరసన సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెరిగిన గ్యాస్ సీలిండర్ ధరలను నిరసిస్తూ.. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.…
వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…
వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అన్న ఆదేశాల మేరకు… సాక్షిత : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గ్యాస్ పై పెంచిన ధరలపెంపు పై నిరసన కార్యక్రమాన్ని కాశీబుగ్గ చౌరస్తాలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ మరియు…
గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన
గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు . సాక్షిత : పేద ప్రజల మీద కేంద్ర…
పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన… సిలిండర్ లపై పూలు చల్లి.. వెనక్కి పంపుతూ.. డౌన్ డౌన్ మోదీ అంటూ నినాదాలు… ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్……
Increased pension as promised – Speaker Tammineni Sitaram ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ – స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వ తాతల…
increased wages for the Nagari Powerloom workers should be implemented from August