ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన

Spread the love

ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం పెంచిన జగనన్న సురక్ష మంత్రి ధర్మాన

ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై వ్యతిరేక భావన ఉండేదని, దానిని తొలగించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. పెద్దపాడులో ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.
రాష్ట్రంలో గతనెల 23న ప్రారంభించిన జగనన్న సురక్షలో భాగంగా జిల్లాలో ఉన్న 732 సెక్రటేరియట్లలో 84 శాతం ఇళ్లను, ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు తలుపుతట్టి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు.

Related Posts

You cannot copy content of this page