Whatsapp Image 2023 11 03 At 1.28.44 Pm

మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్‌బడంగ్‌పేట లోని మేయర్‌ పారిజాత నరసింహా రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నగదు, పలు కీలక పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. పారిజాతతోపాటుపలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇండ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.…

అంజయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాత నర్సింహా గౌడ్

చిట్యాల సాక్షిత చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య ఇటీవలే మరణించారు. అంజయ్య సంతాప సభ కార్యక్రమానికి బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటం సత్తయ్య అధ్వర్యంలో జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహా గౌడ్ పాల్గొని…

బాల్ రెడ్డి కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గల 4వ వార్డుకు చెందిన ఏనుగు బాల్ రెడ్డి గత కొద్దిరోజుల క్రితం మరణించారు. మంగళవారం రోజు వారి దశదిన కర్మ సందర్భంగా అంతటి పారిజాత నర్సింహ వారి కుటుంబ సభ్యులని…

నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాతం నరసింహ

నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాతం నరసింహ చిట్యాల సాక్షిత ప్రతినిది చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి నర్సమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. శనివారం రోజునరసమ్మ సంతాప సభలోఅంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని…

బీరయ్య కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ

బీరయ్య కుటుంబానికి ఆర్ధికసాయం చేసిన అంతటి పారిజాత నర్సింహ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 7వార్డు కు చెందిన చిన్నం బీరయ్య అనారోగ్యంతో మృతిచెండంతో విషయం తెలుసుకున్న అంతటి పారిజాత నరసింహ బీరయ్యా మృతదేహానికి పూలమాల వేసి…

అంజమ్మ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన పారిజాత నరసింహ

అంజమ్మ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన పారిజాత నరసింహ చిట్యాల సాక్షిత చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గుంటోజు అంజమ్మ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న అంతటి పారిజాత నరసింహ అంజమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ…

ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్

ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఈదమ్మ గుడి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరంఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం…

నరసింహకు నివాళులర్పించిన అంతటి పారిజాత నరసింహ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంవెలిమినేడు గ్రామంలో 3వార్డు కి చెందిన దేశబోయిన. నర్సింహా అనారోగ్యంతో మృతి చెందారు. బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో దేశబోయిన నర్సింహా మృతదేహానికి జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పూలమాలలు వేసి…

లింగమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పారిజాత నరసింహ గౌడ్

లింగమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పారిజాత నరసింహ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన చిన్నం లింగమ్మ కొద్ది రోజుల క్రితం మరణించారు. వారి సంతాప సభలో అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పాల్గొని…

You cannot copy content of this page