ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్

Spread the love

ఈదమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న పారిజాత నరసింహ గౌడ్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఈదమ్మ గుడి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని ప్రత్యేక
పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం
అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాతి మంజుల శ్రీను గౌడ్,మాజీ వార్డు సభ్యులు కాటం సత్తయ్య,హనుమాన్ దేవస్థానం మాజీ చైర్మన్ గోలి గణేష్, నాతి గోపాల్, బొడ్డుపల్లి శీను తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page