అంజమ్మ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన పారిజాత నరసింహ

Spread the love

అంజమ్మ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన పారిజాత నరసింహ

చిట్యాల సాక్షిత

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గుంటోజు అంజమ్మ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న అంతటి పారిజాత నరసింహ అంజమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం దహన సంస్కారాల నిమిత్తం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామశాఖ అధ్యక్షుడు కాటం సత్తయ్య, సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గోలి గణేష్,వార్డు సభ్యులు ఏనుగు పద్మారెడ్డి, అంతటి రాజు,కర్ధురి మల్లారెడ్డి, దేశబోయిన మల్లేష్,ఏనుగు సుధాకర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

Related Posts

You cannot copy content of this page