బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ను గద్వాలలో మర్యాద పూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మను…
ప్రార్థన మందిరం ముందు రోడ్డు విషయంలో తలెత్తిన గొడవ. ఫిబ్రవరి 14 తెలంగాణ శంకర్ పల్లి : (సాక్షిత న్యూస్) జన్వాడలో రోడ్డు వేస్తుండగా తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకొగా…
మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డిని శంకర్పల్లి బి ఆర్ ఎస్ నాయకులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మరింత కష్టపడాలని సబిత సూచించినట్టు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్ లో ఎర్పాటుచేసిన అల్ఫహర పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కమీషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమిలా సత్పతి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , ఎమ్మెల్యే కే…
కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి, 306.00 లక్షలు రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతు గత 45 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని, పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను…
ఏలూరు జిల్లాచింతలపూడి నియోజకవర్గంలింగపాలెం మండలంది 26-09-2023 మంగళవారంరాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు,రాష్ట్ర యస్సి సెల్ అధ్యక్షులు M. S. రాజు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మండల తహశీల్దార్ వారి…
బోయిన్ పల్లి లోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ యొక్క భవన నిర్మాణ అనుమతి కాపీలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ డా.మల్లు రవి , ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్ తో కలిసి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అందచేసిన…
బహదూర్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ
బహదూర్ పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే,…
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు… సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు…
కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు
కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…