డికె.అరుణమ్మ ని కలిసిన ఎమ్మెల్యే కాటి పల్లి వెంకట రమణారెడ్డి

Spread the love

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ను గద్వాలలో మర్యాద పూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలో సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మను కలిశారు. ఈ సందర్బంగా యాత్రా విశేషాలు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ తరపున ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం బలంగా వినిపించాలని ఈ సందర్బంగా డికె. అరుణ కోరారు.

Related Posts

You cannot copy content of this page