వినతిపత్రం అందజేసిన చింతలపూడి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను

Spread the love

ఏలూరు జిల్లా
చింతలపూడి నియోజకవర్గం
లింగపాలెం మండలం
ది 26-09-2023 మంగళవారం
రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు,రాష్ట్ర యస్సి సెల్ అధ్యక్షులు M. S. రాజు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన చింతలపూడి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను చింతలపూడి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు యాళ్ల లీలా ప్రశాంతి

మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై వైస్సార్సీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా తప్పుడు కేసులు భనాయించి జైలుకి పంపటం జరిగింది,కానీ స్కిల్ డవలప్మెంట్ అనే ఒక బూటకపు స్కాములో ఎటువంటి సాక్ష్యధారాలు లేనప్పటికీ చంద్రబాబు గారు అవినీతికి పాల్పడ్డారని నిరాధార ఆరోపణలు చెయ్యటం దుర్మార్గం,చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి బాబు గారిని విడుదల చేయాలని కోరడం జరిగింది

ఈ కార్యక్రమంలో దళిత నాయకులు,యస్సి సెల్ గౌరవ అధ్యక్షులు పొదిల సౌరీ,బుల్లా రవి కుమార్,అసీలేటి అజయ్, పొదిల జేమ్స్,కలపాల రాజు,చింతలపూడి సరయ్య,తాళ్లూరి తంబీ,కుచింపూడి గణేష్,పొదిల వెంకటేష్,దగ్గుమల్లి ప్రకాష్,సాయి తదితరులు

Related Posts

You cannot copy content of this page