జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…
సొంత బాబాయికే న్యాయం చేయ‌క‌పోతే, ఇంకెవ‌రికి న్యాయం చేస్తారు?: వైఎస్ ష‌ర్మిల

సొంత బాబాయికే న్యాయం చేయ‌క‌పోతే, ఇంకెవ‌రికి న్యాయం చేస్తారు?: వైఎస్ ష‌ర్మిల

పులివెందుల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చిన్నాన్న వివేకా హ‌త్య జ‌రిగి ఐదేళ్ల‌యినా హంతకుల‌కు శిక్ష ప‌డ‌లేద‌ని మండిపాటు అవినాశ్‌రెడ్డి నిందితుడ‌ని సీబీఐ చెబుతోందన్న పీసీసీ చీఫ్ జ‌గ‌న్ త‌న అధికారాన్ని అడ్డేసి మ‌రీ హంత‌కుల‌ను ర‌క్షిస్తున్నారంటూ ఆరోప‌ణ‌…
హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది.. ఈ…
జర్నలిస్టులకు న్యాయం చేస్తా

జర్నలిస్టులకు న్యాయం చేస్తా

హామీ ఇచ్చిన రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఏసీపీని కలిసిన జర్నలిస్టు ప్రతినిధుల బృందం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ కారేపల్లి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతారహితంగా…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం…
పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

ప్రకాశం : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల…
39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో…
Whatsapp Image 2024 01 19 At 5.02.20 Pm

భారతీయ న్యాయ సంహిత 2023

పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది? ఏ చర్యను నేరంగా పరిగణిస్తారు? దేనికి ఎంత శిక్ష విధిస్తారు? నేటి వరకూ ఈ అంశాలను నిర్ణయించేది 160 ఏళ్లనాటి ఇండియన్…
ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో…
పేదలను పంపించి కబ్జాదారుల కబ్జాకు సహకరించారు,మీరైనా న్యాయం చెయ్యండి

పేదలను పంపించి కబ్జాదారుల కబ్జాకు సహకరించారు,మీరైనా న్యాయం చెయ్యండి

ప్రజాదర్బార్ లో సీపీఐ నాయకులు వినతి. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బారుకు కుత్బుల్లాపూర్ మండల నాయకులు పాల్గొని గత ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ మండలం లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బిఆర్ఎస్ నాయకులు కబ్జాచేశారని, ఇప్పుడు…
Whatsapp Image 2023 10 18 At 2.59.53 Pm

దళితులకి సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం – తిరుపతి ఎంపీ గురుమూర్తి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం నేడు నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్…
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం

మంత్రి మల్లారెడ్డి పర్యటన సందర్బంగాడబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 50శాతం ఇవ్వాలని న్యాయ పోరాటం చేస్తున్న సీపీఎం ఘట్ కేసర్ మండల కార్యదర్శి ఎన్ సబితను హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోచారం ఎస్ ఐ,స్థానిక పోలీసులు.. అనంతరం సీపీఎం మండల…
అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి

అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి

అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి అమరావతి:సెప్టెంబర్ 11ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ తరుణంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి…
అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

అన్యాయం ఓడింది – న్యాయం గెలిచింది

క్షేత్రస్థాయిలో ప్రజలకు ముఖం చూపించలేక పట్టణాల వెంట పరుగులు తీస్తున్న మాజీ మంత్రి ప్రజాక్షేత్రంలో డీకే అరుణకు శిక్ష తప్పదు సుప్రీం కోర్టులో స్టే రావడం పట్ల బిఆర్ఎస్ శ్రేణుల హర్షం గద్వాల పట్టణంలో బాణాసంచా కాల్చి సంబురాలు గద్వాల జిల్లా…
మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష

మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష

మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్షను 2 రోజు కొనసాగిస్తున్న ఎర్రగొండపాలెం ఆర్యవైశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ హత్య కేసు కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా…
కార్మికులకు న్యాయం జరిగేలా వేజ్ బోర్డ్ నిర్ణయాలు ప్రకటించడం కాంగ్రెస్ intuc విజయం-జనక్ ప్రసాద్

కార్మికులకు న్యాయం జరిగేలా వేజ్ బోర్డ్ నిర్ణయాలు ప్రకటించడం కాంగ్రెస్ intuc విజయం-జనక్ ప్రసాద్

జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు…. కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది. భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది. 19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో…
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – యస్.పి అపూర్వ రావు

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – యస్.పి అపూర్వ రావు

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి - యస్.పి అపూర్వ రావుపోలీస్ గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా యస్.పి నల్లగొండ సాక్షిత ప్రతినిధి ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని…
పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం - యస్.పి అపూర్వ రావు - గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా యస్.పి నల్లగొండ సాక్షిత ప్రతినిధి పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయంజరుగుతుందని జిల్లా…
ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక

ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక

ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి - ప్రజా సంఘాలపోరాట వేదిక నల్లగొండ సాక్షిత ప్రతినిధి ఢిల్లీలో పోరాడుతున్న రేజర్లకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా…
సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

కార్మికుల రిలే నిరాహారదీక్షకు హాజరై సంఘీభావం తెలిపిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని హామీ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10…
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు . *సాక్క్షిత కర్నూల్ జిల్లా. : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్…
క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు

క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు

సాక్షిత : క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో క్యూ…
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

We will investigate and do justice according to law ... District SP Siddharth Kaushal IPS విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ .[సాక్షిత కర్నూల్ జిల్లా… స్పందన…
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం

Justice for SSI and Constable candidates ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం జరిగిన డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ లో తీవ్రంగా గాయపడిన BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ని గ్లోబల్…
317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి

317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి

317 Justice should be given to the employees who lost their lives https://youtu.be/hNmf-xpR9jU 317 జీవో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ రిఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయిస్ రాష్ట్రపతి ఉత్తర్వులు -…
డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు

డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు

Justice will be given to the victims of Deposit Gol Mall.. Tanniru తన్నీరు నాగేశ్వరరావు, సహకార శాఖ జిల్లా అధికారులు, ఎమ్మెల్యే వంశీ మోహన్,ఆత్కూరు సహకార సంఘంలో..డిపాజిట్ గోల్ మాల్ బాధితులకు న్యాయం చేస్తాం.. తన్నీరు గన్నవరం…
న్యాయ అన్యాయాలు పరిశీలించకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు

న్యాయ అన్యాయాలు పరిశీలించకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు

Illegal cases against Congress party leaders without looking into judicial injustices న్యాయ అన్యాయాలు పరిశీలించకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పోలీసుల వ్యవహారం.మాజీ ఎమ్మెల్యే వంశి చంద్ రెడ్డి సతీమణి…
కురుమ కులం కి న్యాయం కోసం దేశ ప్రధాని మోడీ కి మోడీ యాప్ ద్వారా లేఖ

కురుమ కులం కి న్యాయం కోసం దేశ ప్రధాని మోడీ కి మోడీ యాప్ ద్వారా లేఖ

Letter to Prime Minister Modi for Justice for Kuruma Caste through Modi App సాక్షిత : (కురుమ కులం కి న్యాయం కోసం దేశ ప్రధాని మోడీ కి మోడీ యాప్ ద్వారా లేఖ)భారత ప్రధాని మోడీ…
బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం

Prajadivas program for speedy justice to victims బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో 11గంటల నుండి 02 గంటల వరకు నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి 14 ఫిర్యాదులు స్వీకరణ.…
కుత్బుల్లాపూర్ లోని జూనియర్ కాలేజ్ మరియు ఒకేషనల్ కాలేజ్ విద్యార్ధులకు న్యాయం

కుత్బుల్లాపూర్ లోని జూనియర్ కాలేజ్ మరియు ఒకేషనల్ కాలేజ్ విద్యార్ధులకు న్యాయం

Justice should be done to the students of Junior College and Vocational College in Quthbullapur సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని జూనియర్ కాలేజ్ మరియు ఒకేషనల్ కాలేజ్ విద్యార్ధులకు న్యాయం చేయాలి-NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి…