రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి.

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలి. దళారి వ్యవస్థ పై గట్టి నిఘా. వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ . రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర…

అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం

హైదరాబాద్‌: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి…

మాచర్ల ఉన్నత పాఠశాల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆకస్మిక తనిఖీ…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి….

కేటిదొడ్డి మండల కేంద్రంలో మరియు నందిన్నె జెడ్పి హైస్కూలులో ఆకస్మిక తనిఖీ చేసిన…. గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిషత్ పాఠశాల మరియు నందిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల…

అందరికీ నాణ్యమైన వైద్యం అందాలనేదే ముఖ్య ఉద్దేశం.

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందుఆరోగ్య శ్రీ కార్డు ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు . ఈ సందర్భంగా వారు డాక్టర్…

సర్కారు బడుల్లో చక్కని నాణ్యమైన విద్యా: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ పరిధిలోని శివారెడ్డి పేట్ ZPHS పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.మన బస్తీ…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యమన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలుఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను…

నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి – ఎస్కే షరీఫ్, జిల్లా సత్యం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణ కేంద్రంలో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్న బియ్యం నల్లగా ఉండి పురుగుతో తౌడుతో తినడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నాయని సిపిఐ చిట్యాల మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం చిట్యాల పట్టణ కార్యదర్శి…

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య..

Quality free education for every poor.. ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య.. కార్పొరేట్ కు దీటుగా విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 426 పాఠశాలలు ఎంపిక. వెపకుంట్ల, గణేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో…

పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలు

Government Basti Davakhanas to make quality healthcare more accessible to the poor పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలు -జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…

You cannot copy content of this page