బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?

Important update.. Do you know how many Rs.2000 notes have been returned to the banks? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్…

ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు . తమిళిసైకి కిషన్‌ రెడ్డి కమలం…

జగన్ మావయ్య తిరిగి సీఎం కావాలి ఆరో తరగతి విద్యార్థి పలుకులు

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థి ఎన్ . ప్రవళిక, మాకు జగన్మామయ్య ఎందుకు కావాలంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు ముఖ్యంగా మా పేద కుటుంబాలకు అండగా…

తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…

తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…??హీట్ పెంచు తున్న ఏపీ రాజకీయాలు ముద్రబోయినకు మైలవరం బాధ్యతలు…?? తిరుపతి యాదవ్ కు CMO నుంచి పిలుపు…!!…ఏమి జరగబోతోంది అర్ధం కాని రీతిలో ఎదురు చూస్తున్న ఓటర్లు…రాజకీయ విశ్లేషకులు కి అంతుబట్టని రాజకీయ…
Whatsapp Image 2024 01 23 At 2.39.39 Pm

క‌ర్ణాట‌క‌లో పూజారుల‌కు ప్ర‌భుత్వం షాక్… 10 ఏళ్లుగా తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాల‌ని నోటీస్

బెంగుళూరు:-కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి…
Whatsapp Image 2023 11 25 At 2.55.17 Pm

ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,

సాక్షిత : ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ 138 ఇంచార్జ్తాండ్ర నరసింహారావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు, ఈనెల 30వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల జరగనున్న సందర్భంగా , ప్రతి…
Whatsapp Image 2023 11 14 At 4.48.57 Pm

గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి BRS పార్టీ

బేగంపేట డివిజన్ లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంత్రికి నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు పట్టారు. ఈ…

కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…

స్థానిక కార్పొరేటర్ఇం
టింటికి తిరిగి బస్తి దర్శన్ కార్యక్రమం

Local corporator Basti darshan program back to Tinti రామచంద్రపురం డివిజన్ లో ఉన్న వినాయక నగర్ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కాలనీ వాసులతో కలిసి ఇంటింటికి తిరిగి బస్తి దర్శన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎల్లవేళలా…

ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్

Door to Door BRS New Pension Cards Launched by Govt సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ డివిజన్ లోని తులసి నాగర్ .. లో ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన…

You cannot copy content of this page