ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,

Spread the love

సాక్షిత : ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,
ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ 138 ఇంచార్జ్
తాండ్ర నరసింహారావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు,

ఈనెల 30వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల జరగనున్న సందర్భంగా , ప్రతి ఓటర్
కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో డాక్టర్ తెల్లం వెంకట్రావు ని గెలిపించాలని కోరారు,

రాష్ట్రంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్న తరుణంలో ,

అధికార పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ తెల్లం వెంకట్రావు ని గెలిపించుకొని భద్రాచల అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలు భద్రాచల చేయూత ఇవ్వాలని కోరారు

తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కెసిఆర్ కి భద్రాచల అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ని
భద్రాచల అభివృద్ధి దృశ్య గెలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించవలసినదిగా భద్రాచల ప్రజలను కోరుచున్నాము,
నమూనాల అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంధ్య ప్రసాద్ నేలవేణి కామేశ్వరి సబిత సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు,

Whatsapp Image 2023 11 25 At 2.55.17 Pm

Related Posts

You cannot copy content of this page