అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) హామీ ఇచ్చారు.. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో…
మహిళలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి
సాక్షిత : ప్రచారంలో భాగంగా ఈవీఎం నమూనాలు తీసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి,ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ 138 ఇంచార్జ్తాండ్ర నరసింహారావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు, ఈనెల 30వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల జరగనున్న సందర్భంగా , ప్రతి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్గా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని,…
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, గంగారాం విలేజ్ లో రూ.87.00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్, శ్రీ…