ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లుమండపాలు ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరి

ప్రకాశం జిల్లా. తేది:12.09.2023 వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లు/మండపాలు ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ IPS రానున్న వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ…

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల-మాస్క్‌ తప్పనిసరి

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…

చిన్నారులతో వెట్టి చాకిరి చేయించొద్దు విద్యాభ్యాసం తప్పనిసరి

Do not play with children Education is compulsory చిన్నారులతో వెట్టి చాకిరి చేయించొద్దు .. విద్యాభ్యాసం తప్పనిసరి .. కనీస సౌకర్యాలు కల్పించాలి ... పెద్దపల్లి డిసిపి రూపేష్ ఇటుక బట్టీల్లో చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించొద్దని పెద్దపల్లి…

హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్

హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్సాక్షిత హైదరాబాద్‌: ఐఐటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.ఇప్పటి వరకు…

You cannot copy content of this page