చిన్నారులతో వెట్టి చాకిరి చేయించొద్దు
.. విద్యాభ్యాసం తప్పనిసరి
.. కనీస సౌకర్యాలు కల్పించాలి
... పెద్దపల్లి డిసిపి రూపేష్
ఇటుక బట్టీల్లో చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించొద్దని పెద్దపల్లి డిసిపి చెన్నూరి రూపేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక బట్టి యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుండి ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చారన్నారు.
నిబంధన ప్రకారం వారి పిల్లలకు విద్యాభ్యాసం కల్పించాల్సిన బాధ్యత యజమానుల పైనే ఉందన్నారు. ఇటీవల ఇటుక బట్టీ లు సందర్శించినప్పుడు చిన్నారులు పనిచేస్తు కన్పించారన్నారు.
మైనర్లతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటుక బట్టీ ల ఆవరణలోనే విద్యార్థులకు క్లాస్ రూములు ఏర్పాటు చేసి టీచర్లను ఏర్పాటు చేయాలన్నారు. వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎట్టి పరిస్థిలో ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కార్మికులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రాజేష్, శ్రీనివాస్, సహదేవ సింగ్ తోపాటు ఇటక బట్టి యజమానులు పాల్గొన్నారు.
Spread the love నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బీఆర్ ఎస్…
Spread the love గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం…
Spread the love జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు..…
Spread the love బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్… . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. శేరిలింగంపల్లి గడ్డ…
Spread the love పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు, విధివిధానాలపై ట్రైనీ కానిస్టేబుళ్ల ఇంట్రాక్షన్ మీట్ లో పోలీస్ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని…
Spread the love బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత…
Spread the love ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్…
Spread the love టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ…
Spread the love కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గంకామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికకాంగ్రెస్…