ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐకెపి సెంటర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక చల్లూరు గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐకెపి సెంటర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ ఎంపిటిసి సవితా మల్లన్న డైరెక్టర్ శ్యామ్ సుందర్…

ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన

సాక్షిత : రంజాన్ పవిత్ర పర్వదిన పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఈద్గ వద్ద ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు…

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి

ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలి.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని రాష్ట్ర…

వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం

శ్రీరామనవమి వేడుకల్లో హత్య ప్రయత్నం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంమండలం వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు. పోలీసుల వివరాల మేరకు మండలంలోని ఇందిరమ్మ కాలనీ కి చెందిన అంజప్ప (55), అతని…

టెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి –

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నంటెండర్ వివాదం నేపథ్యంలో పాత టెండర్ విధానం రద్దు చేసి – బహిరంగ టెండర్ కు పిలుపు ఇవ్వాలి – మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజలపై – చిరు వ్యాపారులపై భారాలు ఆపాలని…

తాండూర్ పట్టణము డబల్ బె డ్రుముల, పంపిణి లబ్ది దారుల కొరకు,మున్సిపాలిటీ 36 వార్డులకు సరిపోను 6 సెంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు.

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్రుముల కొరకు ముందు ప్రకటించినట్లు గానే, మున్సిపల్ తాండూర్ 36 వార్డుల లబ్ది దారుల గురించి 6 వార్డులకు ఒక్క సెంటర్ నియమించి,లబ్దిదారులనుండి ధరఖాస్తులు తీసుకుంటున్నారు, చాలా మంది డబుల్…

ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా-దక్షిణ మధ్య రైల్వే…

పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి

పోక్సో యాక్ట్ ,ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి వ్యవస్థీకృత నేరాలపై నిరంతరం నిఘా సీసీ కెమెరాల ఆవశ్యకత, ఏర్పాటుపై క్షేత్రస్దాయిలో దృష్టి నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్సాక్షిత…

సూరారం శివాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే..

సూరారం శివాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం గ్రామంలో నూతనంగా చేపడుతున్న శివాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ…

సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపిన ఓ యువకుడు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను నిరసిస్తూ దేవరాజు అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ కు పూలదండ…

You cannot copy content of this page