తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పదవీ ప్రమాణం చేసి, బాధ్యతలు

సాక్షిత : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ గా నియమితులైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పదవీ ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించిన వేళ వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.…

2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.

2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల 3 న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం ఈ నెల…

ఆలయం గోడ కు కన్నం చేసి అమ్మవారి నగలు చోరీ

హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో దొంగలు రెచ్చిపోయారు. మల్కాజ్‌గిరి గౌతం‌నగర్‌లో దుర్గాభవాని ఆలయంలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. ఆలయం గోడకు కన్నం పెట్టి లోనికి దుండగులు ప్రవేశించారు. 20 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. ఆలయంలో ఉన్న కౌంటర్ లోని రూ.80వేలు,…

కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన

కురిసిన భారీ వర్షాల ద్వారా కలుషితమైనటువంటి నీరుని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేసి ప్రజలకు అందించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా నదులలో కొత్త…

ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై…

ధరణి నగర్ లో పాదయాత్ర యాత్ర చేసి సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోనిలో ధరణి నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ ధరణి నగర్ లో…

అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,125 డివిజన్ లోని హజ్రత్ సయ్యద్ షాహ్ అలీ బాబా దర్గా లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి *…

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపన గండ్ల మండలం రంగవరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నేడు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు…

గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మామిడి రైతులు ఇబ్బందుల్లో వున్నారు.మామిడి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండిఅని మీడియా సమావేశంలో- గాలి భాను ప్రకాష్ ప్రభుత్యం పై ద్వజమెత్తారు.

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

You cannot copy content of this page