పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలి

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలి-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.…

అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలి

అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల…

ఎస్సి 57 ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

గాంధీ భవన్ లో ఎం, ఎల్, సి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ, ఐ, సి, సి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ నితెలంగా రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల ఐక్యవేధికా రాష్ట్ర అధ్యక్షులు చింతల…

అసెంబ్లీ ఎన్నికలకు మించి పని చేయాలి: స్పీకర్ ప్రసాద్ కుమార్

శంకర్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికలకు మించి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మండల మున్సిపల్ కు చెందిన నాయకులు స్పీకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు…

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తీర్దాల, స్నానాల లక్ష్మిపురం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…

40 శాతం ఫిట్మెంట్ మంజూరు చేయాలి

సాక్షిత రంగారెడ్డి శంకర్పల్లి :తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యా య పెన్షనర్లకు 40 శాతం ఫిట్మెంట్ సిఫారస్ చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రతిపాదించింది.పి ఆర్ సి ప్రతిపాదనలను టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ కుమార్…

దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలి -జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

ఉమ్మడి సాక్షిత:మార్చి,01 నుండి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ఖమ్మం రూరల్‌ మండల తహశీల్దారు కార్యాలయంలో దరణి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు,…

ఈనెల 29వ తేదీన ముఖ్యమంత్రి పామర్రు పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

–జిల్లా కలెక్టర్పి. రాజాబాబు పామర్రు ఈ నెల 29 వ తేదీన కృష్ణాజిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. ఆదివారం…

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…

You cannot copy content of this page