సిద్దిపేట : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్(KCR) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు…
దినేష్ రెడ్డి తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న పోనే బోయిన చెంచు కిషోర్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నెల్లూరు గ్రాండ్ హైవే పక్క ఉన్న గ్రౌండ్లో జైహో బీసీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోవూరు నియోజకవర్గంలో ఉండే…
కోవూరు హైవే హోటల్ గ్రాండ్ పక్కన జరుగుతున్న జయహో బీసీ బహుజనులు సమర శంఖారావం సభను జయప్రదం చేయాలని టిడిపి ఇన్చార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్రంలో అదే రోజు జాతీయ టిడిపి యువ నేత నారా లోకేష్…
దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు…
శంకర్పల్లి: ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని యువకులు చేస్తున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామ శివారు మూలమలుపు దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ఈ రోడ్డుపై కంకర టిప్పర్ లు తిరుగుతుండడంతో లారీలో నుండి కంకర రోడ్డుపై పడడంతో…
ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.
నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…
స్మార్ట్ సిటీ ఎండి హరిత ఐఏఎస్స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ…
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకుఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ…
ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం