AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్లపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై శుక్రవారం…
పల్నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని వినుకొండ పట్టణంలోని నాయకుల ఆధ్వర్యంలో రంగనాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక…
కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…
దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదల.. మాస్క్ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్ఫెక్షన్ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…
Investigations of pending cases should be carried out thoroughly. పెండింగ్ కేసుల దర్యాప్తులు పకడ్బందీగా చేయాలి.బాధితులకు న్యాయం చేయాలి. సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా పెండింగ్ కేసులు తగ్గించాలి. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ 50…