పొన్నపురంలో ప్రతి గడపలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డిని హారతులు ఇచ్చి ఆశీర్వదించిన మహిళలు…

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డు కొన్నాపురంలో కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ వార్డు ఇన్చార్జ్ పరుచూరి శ్రీరాములు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు… ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష నాయకుల తీరుపై…

పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుంది

పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుందిపాడి రైతులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం – రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం,…

నేతలకు నాయకులతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది

తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి రిలే నిరాహారదీక్షను నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపి దీక్ష స్థలిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది……

టిడిపి నాయకులకు కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు

బాపట్ల 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల…

టిడిపి నాయకులకు కార్యకర్తలకునిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో…

బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావు

పల్నాడు జిల్లా.* వినుకొండ.పట్టణం. బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావుగతంలో అన్నిచోట్ల పోలీసు బాధితులు దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.అయితే వినుకొండలో మాత్రం పట్టణ సీఐ సాంబశివరావు వచ్చిన నాటినుండి బాధితుల పక్షాన నిలబడి…

గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మామిడి రైతులు ఇబ్బందుల్లో వున్నారు.మామిడి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఆదుకోండిఅని మీడియా సమావేశంలో- గాలి భాను ప్రకాష్ ప్రభుత్యం పై ద్వజమెత్తారు.

“సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపుతాం”- మంత్రి కాకాణి

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:* : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

రూ.2 వేల పింఛన్‌ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్..

CM KCR is the leader who is filling the stomach of the poor by giving Rs. 2 thousand pension. రూ.2 వేల పింఛన్‌ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్… జీడిమెట్ల…

You cannot copy content of this page