నేతలకు నాయకులతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది

Spread the love

తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి రిలే నిరాహారదీక్షను నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపి దీక్ష స్థలిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది… అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది….

అనంతరం జంగారెడ్డిగూడెంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్న నేతలకు నాయకులతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది….

డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు…. రాష్ట్ర అధికార ప్రతినిధి

Related Posts

You cannot copy content of this page