నేతలకు నాయకులతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది

తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా చింతలపూడిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి రిలే నిరాహారదీక్షను నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపి దీక్ష స్థలిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది……

You cannot copy content of this page