బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావు

Spread the love

పల్నాడు జిల్లా.*

వినుకొండ.పట్టణం.

బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావు
గతంలో అన్నిచోట్ల పోలీసు బాధితులు దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.అయితే వినుకొండలో మాత్రం పట్టణ సీఐ సాంబశివరావు వచ్చిన నాటినుండి బాధితుల పక్షాన నిలబడి తన వంతు సాయ, సహకారాలు అందిస్తున్నడు.
నాలుగు రోజుల క్రితం దొంగలు చేసిన దాడిలో ఓ వ్యక్తికి కన్ను పోవడంతో పట్టణ సీఐ సాంబశివరావు 20000 క్యాష్ ఇచ్చిమానవత్వం చాటుకున్నాడు.

Related Posts

You cannot copy content of this page