బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి

జూబ్లీహిల్స్‌ : బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన నరేశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర…

షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్ కి బదులు ఇన్సులిన్ చాక్లెట్ ? ఎలా పని చేస్తుందో తెలుసా

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ…

లైంగిక దాడులకు గురైన బాధితులకు బాసటగా నిలుస్తుంది భరోసా కేంద్రం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలబాలికలకు భరోసా కేంద్రం ఆసరాగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా…
Whatsapp Image 2023 12 09 At 3.59.27 Pm

తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు

బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు.. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక నాలుగు…

బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావు

పల్నాడు జిల్లా.* వినుకొండ.పట్టణం. బాధితులకు ఖర్చులు ఇచ్చి సాయపడ్డ పట్టణ సీఐ సాంబశివరావుగతంలో అన్నిచోట్ల పోలీసు బాధితులు దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.అయితే వినుకొండలో మాత్రం పట్టణ సీఐ సాంబశివరావు వచ్చిన నాటినుండి బాధితుల పక్షాన నిలబడి…

వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…

బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ.

నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం నందు గత రాత్రి జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో…

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – యస్.పి అపూర్వ రావు

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి – యస్.పి అపూర్వ రావుపోలీస్ గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా యస్.పి నల్లగొండ సాక్షిత ప్రతినిధి ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని…

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు నల్లగొండ సాక్షిత ప్రతినిధి పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయంజరుగుతుందని జిల్లా యస్.పి అపూర్వ రావు తెలిపారు.ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే…

చీమలపాడు బాధితులకు 50లక్షలు ఎక్స్ గ్రెసియా చెల్లించాలి

చీమలపాడు బాధితులకు 50లక్షలు ఎక్స్ గ్రెసియా చెల్లించాలి— బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వల్లనే నలుగురు దుర్మరణం— ప్రాణనష్టానికి కారకులైన ఎమ్మెల్యే, ఎంపీలపై కేసు నమోదు చేయాలి— విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ ఖమ్మం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ డిమాండ్ చేశారు సాక్షిత…

You cannot copy content of this page