ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఏర్పాట్లు ప్రారంభం సుమారుగా 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం ఏప్రిల్ 4 వరకు వాల్యుయేషన్ జరగనుండగా.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి ప్రధాన పేపర్ల…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం (ఏ ఎస్ ఆర్) శాంతి నగర్ జూనియర్ కాలేజీ ఇంటర్ పరీక్షా…
ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస…
జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, ఏకగ్రతతో పరీక్షలను రాసి గద్వాల ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకు మంచి…
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో…
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు.. తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా…
ఈనెల 15 వ తేదీ నుండి 20వ తేది వరకు జరిగిన సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కరాటే ఛాంపియన్షిప్ మధ్యప్రదేశ్ భూపాల్ లో జరిగిందని కరాటే మాస్టర్ గడ్డం కుషాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ కి తెలంగాణ నుంచి…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్ శంకర్పల్లి: నవంబర్ 19: (సాక్షిత న్యూస్): రాష్ట్రంలో, చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్పల్లి మండల కేంద్రంలో జూనియర్ ఇంటర్,…
ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు. AP: ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ జరిగిన ఇంటర్ ఫిజిక్స్-2 (ఇంగ్లీష్ మీడియం) పేపర్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలుపుతున్నట్లు…