ఇంటర్ పరీక్షకు ఆలస్యం.. అనుమతించని అధికారులు.

Spread the love

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆవిద్యార్థులు కన్నీరుతో వెనుదిరిగారు. ఇద్దరు….

Related Posts

You cannot copy content of this page