కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…
పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…
లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి. -అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్…
చెక్పోస్ట్ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ చెక్పోస్ట్ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా స్థానిక…
అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల…
–జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ముదిగొండ తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల ఆకస్మిక…
హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో…
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో…
మెదక్:చేగుంట, తూప్రాన్, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్, హవేలిఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, మనోహరాబాద్: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు…