ఇంటర్ పరీక్షకు ఆలస్యం.. అనుమతించని అధికారులు.

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో…

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల TSPSC కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం…

డ్రైవింగ్ పరీక్షకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ.

ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా పిఎస్ ప్రద్యుమ్న గన్నవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నందు డ్రైవింగ్ పరీక్ష కు హాజరైనారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం ఈ పరీక్షకు వారు హాజరైనారు అనంతరం డ్రైవింగ్…

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు -21 పరీక్షా కేంద్రాలలో 12,156 మంది అభ్యర్థులు -పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:…

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య…

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం ప్రకాశం : యర్రగొండపాలెంలోని సాధన జూనియర్ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి 20నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. స్థానిక ఆదిత్య ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలస్యంగా రావటంతో…

You cannot copy content of this page