అదిలాబాద్ జిల్లా: ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం…
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో…
తిరుపతి సిటీ ఆపరేషన్ సెంటర్ పనులు ఆలస్యం అవుతున్నాయని, అనుకున్న కాల పరిమితి మేరకు సకాలంలో పనులను పూర్తి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్…