ఇంటర్ పరీక్షకు ఆలస్యం.. అనుమతించని అధికారులు.

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు వారిని అనుమతించలేదు. అధికారులను బతిమిలాడినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో…

You cannot copy content of this page