Whatsapp Image 2024 01 18 At 7.08.06 Pm

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’…

పౌష్టిక ఆహారం పెట్టి, చక్కని చదువులు చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డి పెట్ ప్రభుత్వ పాఠశాలలో సీఎం…

ఏపీ: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు

ఏపీ: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…

అంగన్వాడి అనుబంధ పోషక ఆహార పంపిణీ…సబీహా గౌసుద్దీన్

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * అంగన్వాడి అనుబంధ పోషక ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాలింతలకు ప్రెగ్నెంట్ మహిళలకు మూడు సంవత్సరాలు…

గర్భిణీలు, బాలింతల సౌకర్యమే వైఎస్ఆర్ పౌష్టిక ఆహార పథకం

కారంపూడి పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిగర్భిణీలు, బాలింతల సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…

ఆహార పరిశుభ్రతపై హెల్త్ సిబ్బంది దృష్టి సారించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరంలో ఆహార పరిశుభ్రతపై దృష్టి సారీంచాలని మునిసిపల్ హెల్త్ సిబ్బందిని ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో…

పోషక ఆహారం అందరికీ అందేలా చూద్దాం ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేద్దాం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో Z P H shool పరిధిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా ప్రసాద్ ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించి చిరుధాన్యాల అవగాహన…

You cannot copy content of this page