పౌష్టిక ఆహారం పెట్టి, చక్కని చదువులు చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం

Spread the love

రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డి పెట్ ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహారం పథకం ప్రారంభించారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ.. అవసరమైన సంఖ్యలో గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ… ప్రభుత్వ పాఠశాలలను బలపరుస్తూ… విద్య వ్యవస్థలో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page