ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై “సమ్ టోటల్…

మహిళా భాగస్వామ్యంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

కొంపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…కొంపల్లి మున్సిపాలిటీ సాయి కృప అపార్ట్మెంట్స్ లో నాలుగో డివిజన్ కౌన్సిలర్ మాడం శెట్టి సువర్ణ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.…

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు* ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కార్యాలయంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ , ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, మరియు రెవెన్యూ అధికారులతో ఈ రోజు అల్లాపూర్…

నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి Narendramodi.

జగన్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే జగన్

హరిజనవాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు మండలం రైతు విభాగ అధ్యక్షులు భీమ తాటి శ్రీధర్ అనంతరం ఆయన మాట్లాడుతూమన ఇంట్లో ఉండే కొడుకు లాగా జగన్మోహన్ రెడ్డి కావాలా మాయమాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కావాలా ఒక్కసారి ఆలోచించి…

నిత్యం ప్రజలకు అందుబాటులో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

*కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా, పలు సంక్షేమ సంఘాల నాయకులు కాలనీలలో…

రెండు నెలల్లో నాళాల అభివృద్ధి పూర్తి కావాలి.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,రెవిన్యూ మరియు వాటర్ వర్క్స్ ,జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇందులో ప్రధానంగా మైసమ్మ చెరువు, కాముని చెరువు అభివృద్ధి పనులు పై చర్చించి వీటి గుండా వెళ్ళే నాళాలు…

బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న…

భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న నూతన…

రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి…

You cannot copy content of this page