రామావత్ బాలి బాయి అనే గృహిణి ఇంటిలో ప్రమాదవుశాత్తు సిలిండర్ పేలి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు రోడ్డు నందు బలపాల ఫ్యాక్టరీ వద్ద రామావత్ బాలి బాయి అనే గృహిణి ఇంటిలో ప్రమాదవుశాత్తు సిలిండర్ పేలి ఇంటిలో వ్యాపించిన మంటలు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే…

భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి

కడప బద్వేలు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి… వాహనాలలో వచ్చి భాస్కర్ పై దాడి చేసిన దుండగులు… దుండగుల నుంచి తప్పించుకుని పారిపోయిన భాస్కర్… ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యక్షం… బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు……

ప్రజా గోస -బీజేపీ భరోసా అనే కార్యక్రమం

ప్రజా గోస -బీజేపీ భరోసా అనే కార్యక్రమం సందర్బంగా, తాండూర్ పట్టణము లో అధ్యక్షులు సుధర్షన్ గౌడ్ స్థానిక TSRTC బస్టాండ్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణం బస్టాండ్ డా!!అంబేద్కర్ విగ్రహం సమీపమున బీజేపీ…

యర్రగొండపాలెంలో కృష్ణవేణి స్కూల్ నందు “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమం

సాక్షిత : ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు యర్రగొండపాలెంలో కృష్ణవేణి స్కూల్ నందు “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం, ఎవరైనా డ్రగ్స్ కు అడిక్ట్ అయితే…

విద్యార్థులు నేను సాదించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగాలి

Students should move forward with confidence that I can achieve విద్యార్థులు నేను సాదించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి…

నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న “18 పేజీస్” చిత్రం కోసం “టైం ఇవ్వు పిల్ల” అనే పాట పాడిన తమిళ స్టార్ హీరో శింబు

*Tamil star hero Simbu sang the song “Time Ivyu Pilla” for Nikhil and Anupama’s movie “18 Pages“* *నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న “18 పేజీస్” చిత్రం కోసం “టైం ఇవ్వు పిల్ల” అనే పాట…

సేద్యం నుంచి రైతే రాజు అనే పాట విడుదల 

సేద్యం చిత్రం నుంచి రైతే రాజు అనే పాట విడుదల  జి పి ఆర్ సినిమాస్ పతాకం పై గౌతమ్ గిరినందన్, కుషాల్ తేజ, నీల రమణ, గాయత్రి రమణ హీరో హీరోయిన్ గా చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న “సేద్యం”  చిత్రాని…

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…

You cannot copy content of this page