ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర యువత ఎంతో సంతోషించదగిన తరుణం.దావోస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పర్యటన. భారీ దిగ్గజ కంపెనీలతో భేటీ అనంతరం దాదాపు 37,870 కోట్ల పెట్టుబడులు దాదాపు 30 వేలకు పైగా ఉద్యోగాలు. ఇది…
భద్రాద్రి వాసి త్రిష పూజిత నేడు జరిగిన అంతర్జాతీయ క్రికెట్ ఉ మెన్స్ ఐపీఎల్ ఆక్షన్ నందు గుజరాత్ జైంట్స్ ధకించుకున్నదిత్రిషా పూజిత క్రికెట్ పై మక్కువ తో హైదరాబాద్ లో నీ శ్రీనివాస్.మరెడుపల్లి నందు బేసిక్స్ నేర్చుకొని… రాజశేఖర్ …సలాం…
అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ 131 డివిజన్ లోని సురేందర్ రెడ్డి గార్డెన్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రావ్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజోనెన్స్ ది స్కూల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్ధులు యోగా గురువు…
సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 14వ డివిజన్ పరిధిలో గోకరాజు రంగరాజు కాలేజ్ వద్ద రిటైర్డ్ జడ్జ్ కె.జనార్ధన్,10వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బైండ్ల నగేష్,వారి సభ్యుల ఆధ్వర్యంలో…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్
సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురువు రవీందర్ రాజు నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మేడ్చల్…
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం-నగర మేయర్ డాక్టర్ శిరీష యోగ సాధన ప్రతి ఒక్కరికి బాల్యం నుండి అలవాటు చెయ్యాలి -నగర కమిషనర్ హరిత యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు జిల్లా మరియు “తిరుపతి నగర పాలక సంస్థ” సంయుక్త ఆధ్వర్యంలో నేడు…
లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా లండన్ పర్యటన లో వున్నా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా…
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు.. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 ప్రధాన అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆలమూరు మండలంలోని బడుగువానిలంక,నవాబుపేట గ్రామ పంచాయతీలను జిల్లాస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే సోమవారం అమలాపురం…
చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…