సాక్షిత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పట్టణ…
అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు. ఇందుకు అమెరికాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందేశాన్ని వీలైనంత వరకు వ్యాప్తి చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన రెండవ గొప్ప గౌరవం. భారతీయులందరి సంపదను…
కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…
సాక్షిత : హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 km…
ఒంగోలు నెల్లూరు బస్టాండ్ లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భముగా నివాళి అర్పిస్తున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ,మంత్రి ఆదిమూలపు సురేష్ ,కలెక్టర్ దినేష్ కుమార్
కడప జిల్లా కాజీపేట మండలం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు స్కూటర్ డి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు సమాచారం మృతుడు చెన్నూరుకు చెందిన వ్యక్తిగా సమాచారం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది
కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లోనే మరణం ఆఫ్రికా దేశం బురుండిలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్… బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన24 గంటల్లోనే ముక్కు నుంచిరక్తస్రావంతో మరణించిన ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకిన వారిలో ఉండే లక్షణాలు.జ్వరం, తలనొప్పి,…
ఉమ్మడి ప్రకాశం జిల్లా తేదీ 29-03-2023 న టంగుటూరు గ్రామంలోని mjpapbcw గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న తనపై దాడి చేయించి, గాయాలపాలు చేయించి… తనను విధుల నుండి అక్రమంగా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్న రాజారావు అను సదరు…
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం KGBV లో ప్రవేశలకు దరఖాస్తుల ఆహ్వానం. త్రిపురాంతకం : కస్తూర్భా భలికల విధ్యాలయం, త్రిపురాంతకం పాఠశాల లో 6 వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తో పాటు 7,8,9 తరగతుల్లో ఖాళీగా వున్న సీట్లు భర్తీ…
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి వరికూటి అశోక్బాబు కుటుంబ సభ్యుwలను పరామర్శించి, ధైర్యం చెప్పిన సీఎం వైఎస్ జగన్,మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,మంత్రి…