సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత 400 మంది వైసీపీ కార్యకర్తలకు టోకెన్లు పంపిణీ చేసినట్లు సమాచారం
హైదరాబాద్ ,బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటి హబ్ గా మారబోతోంది రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైంది – సీఎం జగన్
అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం ‘విశాఖ వందనం’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధం అన్ని సమకూర్చుకున్న తర్వాతే ముహూర్తం ఖరారైంది వైవీ సుబ్బారెడ్డి
చంద్రయాన్ కోసం విశాఖ శారదాపీఠంచే వనదుర్గా హోమం చంద్రయాన్ అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడిపైకి అడుగు మోపాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక పూజలు నిర్వహించింది. చాతుర్మాస్య దీక్షలో ఉన్న పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల పర్యవేక్షణలో వనదుర్గా హోమం…
రిషికేష్ వెళ్ళి విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీవారి ప్రసాదాన్ని పీఠాధిపతులకు అందజేసిన ఛైర్మన్టీటీడీకి పలు సూచనలు చేసిన స్వరూపానందేంద్ర భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్ గా నడకదారిని అభివృద్ధి చేయండి-స్వరూపానందేంద్రవసతి గదుల కొరతను త్వరితగతిన అధిగమించండి-స్వరూపానందేంద్ర క్యూలైనులొ వేచి ఉన్న భక్తులు అందరికీ అన్నప్రసాదాలు అందేలా చూడాలి-స్వరూపానందేంద్రప్రభుత్వం మంజూరు…
సాక్షితవిశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక…
విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి సాక్షిత విశాఖపట్నం/జగదాంబ కూడలి(విశాఖ) విశాఖ నగరం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది..ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి(14), దుర్గాప్రసాద్(17)తో పాటు మరొకరు మృతి చెందగా, ఐదుగురికి…
Invitation to Visakha Saradapeeth to Speaker of Lok Sabha and CM of Uttarakhand లోక్సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో…
Visakha Sarada Peetha invites Tamil Nadu Governor తమిళనాడు గవర్నరుకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ రవిని కలిసారు. చెన్నైలోని రాజ్ భవన్…
Visakha Sharadapeeth where the CM was invited for the Rajashyamala Yaga రాజశ్యామల యాగానికి సీఎంను ఆహ్వానించిన విశాఖ శారదాపీఠం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని…