రిషికేష్ వెళ్ళి విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Spread the love

శ్రీవారి ప్రసాదాన్ని పీఠాధిపతులకు అందజేసిన ఛైర్మన్టీటీడీకి పలు సూచనలు చేసిన స్వరూపానందేంద్ర

భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్ గా నడకదారిని అభివృద్ధి చేయండి
-స్వరూపానందేంద్రవసతి గదుల కొరతను త్వరితగతిన అధిగమించండి
-స్వరూపానందేంద్ర

క్యూలైనులొ వేచి ఉన్న భక్తులు అందరికీ అన్నప్రసాదాలు అందేలా చూడాలి
-స్వరూపానందేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 700 వేద పారాయణదారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
-స్వరూపానందేంద్ర

శ్రీవారికి సమర్పించే కైంకర్యాలపై ఎప్పటికపుడు సమిక్షించండి
-స్వరూపానందేంద్ర

ధర్మ ప్రచార పరిషత్ ద్వారా విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలి
-స్వరూపానందేంద్ర

యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలి
-స్వరూపానందేంద్ర

గిరిజన, దళిత ప్రాంతాల్లో భజన బృందాలకు సామగ్రి అందించాలి
-స్వరూపానందేంద్ర

భజన, కోలాటం బృందాలకు ఉచిత శిక్షణ ఇవ్వాలి
-స్వరూపానందేంద్ర

Related Posts

You cannot copy content of this page