తమిళనాడు గవర్నరుకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

Spread the love


Visakha Sarada Peetha invites Tamil Nadu Governor

తమిళనాడు గవర్నరుకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం


సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ రవిని కలిసారు. చెన్నైలోని రాజ్ భవన్ కు వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు.

జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజశ్యామలా యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని గవర్నరును కోరారు

Related Posts

You cannot copy content of this page