లోక్‌సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

Spread the love

Invitation to Visakha Saradapeeth to Speaker of Lok Sabha and CM of Uttarakhand

లోక్‌సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం


సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో గురువారం జాతీయ ప్రముఖులను కలిసారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అధికారిక నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు.

అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామిని కూడా ఉత్తరాఖండ్ భవన్ లో కలిసి వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. వచ్చే నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పీఠం వార్షికోత్సవాలు జరగుతాయని స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజశ్యామలా యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు

Related Posts

You cannot copy content of this page